Crime news: పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

Crime news: పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

Play all audios:

Loading...

జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం (Crime News) చేసింది. ఆర్థిక ఇబ్బందులతో గురువారం భార్య, ఇద్దరు పిల్లలు సహా సత్య దుర్గాచంద్రరావు కూల్‌డ్రింక్‌లో


పురుగులమందు కలిపి తాగారు. ఈక్రమంలో దుర్గాచంద్రరావు(40) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  (Andhra Pradesh News)