Play all audios:
Reported by: Published by: Last Updated:July 02, 2024 6:17 PM IST అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆకలితో అలమటిస్తున్న వారికోసం 8ఏళ్లుగా ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు కరీంనగర్ కు చెందిన శ్రీ
అన్నపూర్ణ కాశి విశ్వనాథ అన్న ప్రసాద వితరణ వాళ్ళు. X 8ఏళ్లుగా పేదవారి ఆకలి తీర్చుతున్న ..వీరికి రెండు చేతులెత్తి దండం పెట్టాలిసిందే.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆకలితో అలమటిస్తున్న
వారికోసం 8ఏళ్లుగా ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు కరీంనగర్ కు చెందిన శ్రీ అన్నపూర్ణ కాశి విశ్వనాథ అన్న ప్రసాద వితరణ వాళ్ళు. పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పేషెంట్లు , పేషంట్ తరపున వచ్చి
అటెండర్ కు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ ఇలా మూడు పూటలా వాళ్లకు తోచిన విధంగా ఉచితంగా అన్నదానం చేస్తున్నారు.దాతల సహాయంతో గత ఎనిమిది సంవత్సరాలు భోజన సౌకర్యం హాస్పిటల్ కి వచ్చే
వారికి అలాగే పేషెంట్లకు మరియు ఇతరులకు పెట్టడం జరుగుతుందన్నారు నిర్వాహకులు కొండా సత్యానందం. మిత్రులు అలాగే దాతల సహాయంతో ప్రతి రోజు ఒక్కొక్కరి దగ్గర 2500 చొప్పున విరాళాలు సేకరించి ఎంతోమంది
అన్నార్ధుల ఆకలి తీరుస్తున్నమన్నారు.గతంలో తమ నాన్నకు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ హాస్పిటల్ లో తినడానికి ఏమి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితిని గుర్తు
చేసుకున్నారు. తనకి ఎదురైనా ఈ ఘటన ఎవరికీ ఎదురవ్వకూడదని.. ఎలాగైనా తన సొంత నగరంలో అన్నదానం ప్రతిరోజు ఉచితంగా పెట్టాలని నిర్ణయించున్నామని నిర్వాహకుడు కొండా సత్యం సత్యానందం లోకల్ 18కి కు
తెలిపారు.అలా వచ్చిన ఆలోచన గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఉచిత భోజనం పథకాన్ని అందిస్తున్నామన్నారు. హాస్పిటల్ కి వచ్చి పేషంట్ల కోసం ఉచితంగా అన్నం పెట్టడం వల్ల ఎంతోమంది ఆకలి తీర్చిన వారం
అవుతున్నామన్నారు. ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా చాలా చోట్ల ఉచిత భోజనం పథకం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజు ఇక్కడ దాదాపు 200 నుండి 300 మంది కి టిఫిన్ తో పాటు భోజనం కూడా పెడుతున్నామన్నారు.
దాతల సహాయంతో గత ఎనిమిది సంవత్సరాలు భోజన సౌకర్యం హాస్పిటల్ కి వచ్చే వారికి అలాగే పేషెంట్లకు మరియు ఇతరులకు పెట్టడం జరుగుతుందన్నారు నిర్వాహకులు కొండా సత్యానందం. మిత్రులు అలాగే దాతల సహాయంతో
ప్రతి రోజు ఒక్కొక్కరి దగ్గర 2500 చొప్పున విరాళాలు సేకరించి ఎంతోమంది అన్నార్ధుల ఆకలి తీరుస్తున్నమన్నారు. గతంలో తమ నాన్నకు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ హాస్పిటల్ లో
తినడానికి ఏమి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. తనకి ఎదురైనా ఈ ఘటన ఎవరికీ ఎదురవ్వకూడదని.. ఎలాగైనా తన సొంత నగరంలో అన్నదానం ప్రతిరోజు ఉచితంగా పెట్టాలని
నిర్ణయించున్నామని నిర్వాహకుడు కొండా సత్యం సత్యానందం లోకల్ 18కి కు తెలిపారు. advertisement అలా వచ్చిన ఆలోచన గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఉచిత భోజనం పథకాన్ని అందిస్తున్నామన్నారు. హాస్పిటల్ కి
వచ్చి పేషంట్ల కోసం ఉచితంగా అన్నం పెట్టడం వల్ల ఎంతోమంది ఆకలి తీర్చిన వారం అవుతున్నామన్నారు. ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా చాలా చోట్ల ఉచిత భోజనం పథకం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజు ఇక్కడ
దాదాపు 200 నుండి 300 మంది కి టిఫిన్ తో పాటు భోజనం కూడా పెడుతున్నామన్నారు. Location : Karimnagar,Telangana First Published : July 02, 2024 6:17 PM IST Read More