Ap dsc schedule: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

Ap dsc schedule: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

Play all audios:

Loading...

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ (AP DSC) షెడ్యూల్‌ విడుదలైంది. By Features Desk Published : 20 Apr 2025 00:03 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మెగా డీఎస్సీ షెడ్యూల్‌(AP DSC)ను శనివారం రాత్రి ప్రకటించారు. గతంలో  చెప్పినట్టే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 20న (ఆదివారం) నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌లో పేర్కొన్నారు.(Andhra Pradesh News) పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి LINK-1 LINK-2 గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ (AP DSC) షెడ్యూల్‌ విడుదలైంది. By Features Desk Published : 20 Apr 2025 00:03 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE


* ABC EXTRA LARGE 1 min read అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మెగా డీఎస్సీ


షెడ్యూల్‌(AP DSC)ను శనివారం రాత్రి ప్రకటించారు. గతంలో  చెప్పినట్టే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 20న (ఆదివారం) నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు


మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు


నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌లో పేర్కొన్నారు.(Andhra Pradesh News) పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి LINK-1 LINK-2 గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని


వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి


కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._