Play all audios:
విజయవాడ: ఏపీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో
నిందితులను సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్ను పొడిగించింది. నిందితులు రాజ్ కెసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్రెడ్డి,
ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి విజయవాడలోని జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రాజ్ కెసిరెడ్డిని కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్రెడ్డి