Play all audios:
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నూజివీడు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత
వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న
న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసుల కస్టడీ పిటిషన్ ఇదే కేసులో వంశీని కస్టడీకి కోరుతూ
హనుమాన్ జంక్షన్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో రెండు రోజులు కస్టడీకి ఇవ్వాలని నూజివీడు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. (Andhra Pradesh News)