Play all audios:
విశాఖపట్నం: నగరంలో పలువురు సినీ ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించారు. దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. నిర్మాతలు స్రవంతి రవికిశోర్, సి.కల్యాణ్,
సుధాకర్రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. భేటీ అనంతరం కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.