Play all audios:
మహానాడు రెండో రోజు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. కడప: మహానాడు రెండో రోజు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. రెండో
రోజు ప్రతినిధుల సభ జరగనుంది. ప్రతినిధుల సభకు జిల్లాల నుంచి నేతలు భారీగా చేరుకుంటున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన తర్వాత సభ ప్రారంభం కానుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి
కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.