Train: బీబీనగర్‌ వద్ద రైలు కింది భాగంలో మంటలు

Train: బీబీనగర్‌ వద్ద రైలు కింది భాగంలో మంటలు

Play all audios:

Loading...

బీబీనగర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ సమీపంలో రైలు కింది భాగంలో మంటలు వచ్చాయి. డెమో ప్యాసింజర్‌ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఈ


విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలిపారు. బీబీనగర్‌ వద్ద రైలును ఆపడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో గంట నుంచి రైలు బీబీనగర్‌లో నిలిచింది.  (Telangana News)